ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కందుకూరు నియోజకవర్గం

కందుకూరు చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం పూర్వం ప్రాంతాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పాలించారుకందుకూరుకు పూర్వ నామం స్కంధ పూరి ,కాలక్రమంలో అది కందుకూరుగా మారింది.

నియోజకవర్గంలో మొత్తం 194679 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 97174 మంది, 97503  మంది మహిళా  ఓటర్లు ఉన్నారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

అంకమ్మ ఆలయం, అయ్యప్ప ఆలయం , మొగిలిచేర్ల లోని  శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం  మరియు  రామాయపట్నం బీచ్ చూడదగ్గ ప్రదేశాలు.

పంటలు

ప్రాంతంలో  పాల ఉత్పత్తులు, పప్పులు, మిరియాలు,  మిర్చి,తృణధాన్యాలు మరియు వేరుశెనగల పెంపకం ఎక్కువగా ఉంది. ఉలవపాడు బంగినపల్లి, రసూలు వంటి వివిధ రకాల మామిడిలకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలోని వివిధ రకాల సాపోటాలకు ప్రసిద్ధి చెందింది . ఇక్కడ ఉత్పత్తి అయిన పండ్లు వివిధ రాష్ట్రాలు మరియు దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ లో పొగాకు వర్తకానికి ప్రధాన కేంద్రంగా కందుకూరును చెప్పవచ్చు

నియోజవర్గపు సమస్యలు:

  • పేరుకే తప్ప రైతుల అవసరాలు తీర్చలేక పోతున్న రాళ్ళపాడు ప్రాజెక్ట్
  • సగంలోనే నిలిచిపోయిన సోమశిల నీటి కాలువల పనులు
  • తాగు మరియు సాగు నీటి సమస్య
  • తీవ్రమైన కరువు  వలన వలసలు అధికం
  • ఊసేలేని రామాయపట్నం పోర్ట్
  • దారుణంగా ఉన్న రహదారుల వ్యవస్థ
  • డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక శివారు ప్రాంతాలు మురికి కంపు కొడుతున్నాయి.
  • ఉలవపాడులో ఇంకా నిర్మించని పండ్ల ఫ్యాక్టరీ
Top