ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పెదబయలు మండలం

పెదబయలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన గ్రామము, అదే పేరు గల ఒక మండలము. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 130 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 448 ఇళ్లతో, 3657 జనాభాతో 100 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2029, ఆడవారి సంఖ్య 1628. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3242.

సమస్యలు

  • బాక్సైట్ సమస్య
  • తాగునీటి సమస్య
  • చెక్ డ్యామ్ లు లేక రైతులు ఇబ్బందులు
  • మలేరియా జ్వరాలు తీవ్రంగా వున్నాయి
  • రోడ్లు లేక కరెంటు స్తంభాలు వేయలేకపోతున్నారు. వాటర్ ట్యాంక్ లు సైతం పంపలేకపోతున్నారు
  • రోడ్లు లేవు, బస్ లు లేవు
  • గోమండి (గుల్లెల పంచాయితీ) రోడ్డుకు కంకర వేసి ఏడాది అయింది. దీని వల్ల వాహనాలు సైతం నడపలేకపోతున్నారు
  • రూ. మూడు కోట్లతో పైలట్ వాటర్ స్కీమ్ మొదలు పెట్టారు నేటికి ప్రారంభం కాలేదు
  • డి.ఆర్. డిపోలను నిర్వీర్యం చేస్తున్నారు
  • ఎనిమిది రకాల గిరిజన ఉత్పత్తులను ప్రైవేటు పరం చేస్తున్నారు
  • అభివృద్ధి చెందిన సీకర పంచాయితీ తిరోగమనంలోకి వెళ్ళిపోయింది
  • నివాస గృహాలు లేకపోవడం
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి